చిత్తూర్ జిల్లా తిరుపతి లో అడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ముంపుకు గురి ఐన ప్రాంతాలను సిపి యం జిల్లా కార్యదర్శి కె. కుమార్ రెడ్డి , వ్యసయకర్మిక సంగం జిల్లా కార్య దర్శి వి. నాగరాజు , యం యల్ సి యండ్లపల్లి శ్రీనివాసుల రెడ్డి, సిపి యం నగర కార్యదర్శి టి . సుబ్రమణ్యం, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర సి ఐ టి యు నగర కార్యదర్శి ఎన్. చంద్ర శేకర్ రెడ్డి, సి పి , సి పి ఎం నాయకురాలు ఆర్ . లక్ష్మి గురువారం పర్యటించి బాదితులకు ప్రభుత్వం నుంచి త్వరగా సహాయం అందేలా చేస్తామని హామీ ఇచారు . అంతరం బాదితులకు భోజనం అందించారు. ఈ కార్యకరమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.