ముస్లింలు పోర్క్‌ తిన్నప్పుడే:రాయ్

ముస్లింలు బహిరంగంగా పోర్క్‌ తిన్నప్పుడే అసహన వ్యతిరేక ఉద్యమానికి సమతుల్యత ఉంటుందని  బిజెపి బెంగాల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తథాగత్‌ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆ రోజును అసహనానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైన ట్టు తాము భావిస్తామని రారు ఒక జాతీయ పత్రికకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యా నించారు. లౌకిక, ప్రజాతంత్ర వాదులు చెప్పేది ప్రజలు ఏం తినాలనుకుంటే అది తిననివ్వాలన్నది. దానికి విరుద్ధంగా మతతత్వ వాదులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.