ప్రత్యేక సీమ ఉద్యమంతో నష్టమే తప్ప లాభం లేదని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అధికారం కోల్పోయాక విభజనవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో డిసెంబర్ 7న నిరసన తెలుపనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.