2024

గత 18 సంవత్సరాలుగా పనిచేయుచున్న డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ఫీల్డ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

బెల్టు షాపులను అరికట్టండి - మద్యపానాన్ని నియంత్రించండి. స్థానికులు వ్యతిరేకించిన చోట మద్యం షాపులను పెట్టవద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 అక్టోబర్‌, 2024.

 

బెల్టు షాపులను అరికట్టండి - మద్యపానాన్ని నియంత్రించండి.

స్థానికులు వ్యతిరేకించిన చోట మద్యం షాపులను పెట్టవద్దు.

-సిపిఐ(ఎం) డిమాండ్‌

ఏజెన్సీ ఏరియాలో పెసా చట్టం నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి. మద్యం దుకాణాలు స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

నవంబర్‌ 1 నుండి 7 వరకు ప్రజా హోరు... 8వ తేదీన ప్రజా సమస్యలపై ధర్నాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 అక్టోబర్‌, 2024.
నవంబర్‌ 1 నుండి 7 వరకు ప్రజా హోరు
8వ తేదీన ప్రజా సమస్యలపై ధర్నాలు
        అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు, జమిలి
ఎన్నికలు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 1 నుండి 7 వరకు
రాష్ట్రవ్యాపితంగా ప్రజా హోరు పేరుతో ఇంటింటా ప్రచార కార్యక్రమం
నిర్వహించాలని 8వ తేదీ జిల్లా కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు

ప్రొఫెసర్‌ సాయిబాబా మృతికి సిపిఐ(యం) శ్రద్దాంజలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 అక్టోబర్‌, 2024.

కేంద్ర వక్ఫ్‌ చట్టానికి ప్రతిపాదించిన రాజ్యాంగ వ్యతిరేక సవరణలను తిరస్కరించాలని, వక్ఫ్‌ ఆస్తులను రక్షించాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 13 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,                                                         
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

విద్యుత్‌ వినియోగదారులపై రూ.8,114 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం వద్దు. ఇఆర్‌సి కి లేఖ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ, 

తేది : 11 అక్టోబరు, 2024.

 

విద్యుత్‌ వినియోగదారులపై రూ.8,114 కోట్ల ట్రూఅప్‌ చార్జీల భారం వద్దు.

ఇఆర్‌సి కి లేఖ

 

ధరల పెరుగుదలపై తీర్మానం

సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిన్న, ఈరోజు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఎం.ఎ.బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

11 అక్టోబరు, 2024.

 

:: తీర్మానం ::

కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబర్‌, 2024.

 

కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిధులిచ్చి తోడ్పడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో కాలక్షేపం చేయడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న ఢల్లీిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రధానిని కలిసిన సందర్భంలో ఆయన స్పందన పట్ల హర్షం వ్యక్తం చేయటం, అభినందించటం వాస్తవానికి విరుద్ధంగా ఉంది.

గుళ్ళపల్లి జోత్స్న మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబర్‌, 2024.

గుళ్ళపల్లి జోత్స్న మృతికి సంతాపం

Pages

Subscribe to RSS - 2024