2024

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నుండి మొయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఆగష్టు, 2024.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నుండి మొయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేస్తున్నది.

ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించే ప్రక్రియను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఆగష్టు, 2024.

తెలుగుదేశం, జనసేన, బిజెపి, పార్టీ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించే ప్రక్రియను విరమించుకొని, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి కోరుతున్నది. 

ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 24 ఆగష్టు, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని,   పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అయ్యా, 

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలి.. CPM

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 ఆగష్టు, 2024.
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలి
        రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహలకు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల
బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
డిమాండ్‌ చేస్తున్నది.
        కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గృహాలకు
విద్యుత్‌ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు

ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ...​

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 23 ఆగష్టు, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని,   పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అయ్యా, 

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 ఆగష్టు, 2024.

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి 

కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో.నెం.610ని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమలు నిమిత్తం, శెట్టిపల్లి గ్రామంలోని హక్కుదారులకు అవకాశం కల్పించడం గురించి

(ప్రచురణార్థం: మాజీ పార్లమెంటు (రాజ్యసభ) సభ్యులు పెనుమల్లి మధు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

విజయవాడ,

 తేది : 20 ఆగష్టు, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో.నెం.610ని తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అమలు నిమిత్తం, శెట్టిపల్లి గ్రామంలోని హక్కుదారులకు అవకాశం కల్పించడం గురించి...

అయ్యా!

నలుగురు గిరిజన విద్యార్థుల మృతిపట్ల సిపిఐ(యం) దిగ్బ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 ఆగష్టు, 2024.

నలుగురు గిరిజన విద్యార్థుల మృతిపట్ల సిపిఐ(యం) దిగ్బ్రాంతి

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు గిరిజన విద్యార్థులు మృతిచెందటం పట్లం సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. మరణించిన విద్యార్థులకు సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు - కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

విజయవాడ,

 తేది : 19 ఆగష్టు, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : పోలవరం ప్రాజెక్టు - కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అయ్యా!

కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఆగష్టు, 2024.

 

కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం

సిపిఎం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి (90) శుక్రవారం రాత్రి (16.08.2024) రాజమండ్రి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. 

Pages

Subscribe to RSS - 2024