2024

మన్మోహన్ సింగ్ మృతిపట్ల సంతాపం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించి 5సం॥లుగా పెండిరగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను చెల్లించేలా చర్యలు చేపట్టమని కోరుతూ..వెలుగు యానిమేటర్ల (వి.ఓ.ఎ)ల ఉద్యోగ భద్రత, బకాయి వేతనాలు తదితర సమస్యలు పరిష్కరించమని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 (1)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 26 డిసెంబర్‌, 2024. 

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం  : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్దరించి 5సం॥లుగా పెండిరగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను చెల్లించేలా చర్యలు చేపట్టమని కోరుతూ..

గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సమస్యను పరిష్కరించమని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 డిసెంబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం  : గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సమస్యను పరిష్కరించమని కోరుతూ..
ఆర్యా!

సింగిల్‌ ఎంట్రీ విధానంలో టోల్‌ ఛార్జీల బాదుడు రద్దు చేయాలి. - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 డిసెంబర్‌, 2024.

 

సింగిల్‌ ఎంట్రీ విధానంలో టోల్‌ ఛార్జీల బాదుడు రద్దు చేయాలి.
- సిపిఐ(యం)

అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 డిసెంబర్‌, 2024.

అంబేద్కర్‌పై  కేంద్ర హోం మంత్రి  అమిత్‌ షా  వ్యాఖ్యలపై సిపిఐ(యం) ఖండన

పిఎం జన్‌మన్‌ లబ్ధిదారుల ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌ పెంచాలని కోరుతూ

విజయవాడ,

తేది : 13 డిసెంబర్‌, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం  : పిఎం జన్‌మన్‌ లబ్ధిదారుల ఇళ్లు నిర్మాణానికి యూనిట్‌ కాస్ట్‌ పెంచాలని కోరుతూ..

అయ్యా!

గిరిజన సంక్షేమ గురుకులాలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ టీచర్లను కాంట్రాక్టులోకి మార్చాలని, వేతనాలు పెంచాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

(1) 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 13 డిసెంబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం  : గిరిజన సంక్షేమ గురుకులాలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ టీచర్లను కాంట్రాక్టులోకి మార్చాలని, వేతనాలు పెంచాలని కోరుతూ...

అయ్యా!

అంగన్‌వాడీ కేంద్రాల్లో మైనారిటీ మతపరమైన లెక్కల సేకరణ ఆపండి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 డిసెంబర్‌, 2024.

కోనపాపపేట మత్య్సకారుల సమస్య పరిష్కరించాలి. - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది :06 డిసెంబర్‌, 2024.

 

కోనపాపపేట మత్య్సకారుల సమస్య పరిష్కరించాలి. - సిపిఐ(యం)

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం, పొన్నాడ పంచాయితీ కోనపాపపేట గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) మద్ధతు తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాలుష్యానికి కారణమైన పైపులైన్‌ తొలగించడంతోపాటు నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

అదానీ విద్యుత్‌ ఒప్పందాల రద్దుపై ప్రజలను తప్పుదారి పట్టించే ముఖ్యమంత్రి ప్రకటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :05 డిసెంబర్‌, 2024.

Pages

Subscribe to RSS - 2024