2024

ఎఫ్‌పిపిసిఏ (ట్రూఅప్‌) చార్జీలను వ్యతిరేకిస్తున్నాము.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 నవంబర్‌, 2024.

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి అదానీ కుంభకోణమే నిదర్శనం చంద్రబాబు మౌనం ఎందుకు?

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి
అదానీ కుంభకోణమే నిదర్శనం
చంద్రబాబు మౌనం ఎందుకు?
విశాఖ స్టీలు ప్రైవేటీకరించబోమని ఫ్రధాని ప్రకటించాలి
సెకీ ఒప్పందం కొనసాగించడమంటే ఈ ప్రభుత్వం జగన్‌ను సమర్థించినట్లే
అదానీ కుంభకోణంపై పార్లమెంటులో ప్రకటన చేయాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ.బేబీ, బి.వి.రాఘవులు

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 నవంబర్‌, 2024.

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి. అదానీని అరెస్టు చేయాలి. నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 నవంబర్‌, 2024.

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి.
అదానీని అరెస్టు చేయాలి.
నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

సెకి నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో వ్యాజ్యం నమోదు నేపథ్యంలో... ఈ అంశంపై సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరపాలి.

అత్యాచారం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 నవంబర్‌, 2024.

 

విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 నవంబర్‌, 2024.

భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 శాసనసభలో ఆమోదించడానికి ముందు అన్ని పక్షాలతో సంప్రదించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
విజయవాడ,
తేది : 15 నవంబర్‌, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
        విషయం  : భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 శాసనసభలో ఆమోదించడానికి ముందు
అన్ని పక్షాలతో సంప్రదించాలని కోరుతూ...
అయ్యా!
        భూదురాక్రమణ నిషేద బిల్లు 2024లో కొన్ని అంశాలు పేదలపైన, పేదలపక్షాన

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆపండి - సిపిఐ(యం) డిమాండ్‌.... వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 నవంబర్‌, 2024.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఓ పి నెంబర్‌. 69,70,71 లపై అభ్యంతరాలు తెలుపుట గురించి.

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ

కమీషన్‌కు నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

 

విజయవాడ,

తేది : 11 నవంబర్‌, 2024.

సెక్రెటరీ గారికి,

ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ,

కర్నూలు.

 

ఆర్యా,

 

Pages

Subscribe to RSS - 2024