2024

ప్రభుత్వ ఎన్నికల హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో బడ్జెట్‌లో కనీస ప్రస్తావన చేయకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 నవంబర్‌, 2024.

 

తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో బడ్జెట్‌లో కనీస ప్రస్తావన చేయకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ఆత్మస్తుతి, పర నిందతో నిండిపోయింది. రాష్ట్ర ప్రజలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనాల గురించి ప్రస్తావనే లేదు. 

విద్యా శాఖ - మెగా డిఎస్సీతోపాటు ఆదివాసీలకు రిజర్వేషన్‌ చట్టబద్ధత చేసి ప్రత్యేక డిఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంత్రిగారికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 నవంబర్‌, 2024.

శ్రీయుత నారా లోకేష్‌ గారికి,
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్స్‌ శాఖా మంత్రివర్యులు,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

ట్రూ అప్‌ ఛార్జీల భారం వేయడానికి ఖండన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 నవంబర్‌, 2024.

కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అనుమతులు రద్దు చేయాలని కోరుతూ

CPI(M) AP State Committee <[email protected]>

 

3:23 PM (2 minutes ago)
 

 

రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబరు, 2024.

 

రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

-సిపిఐ(యం)

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన, ఫ్రీ హోల్డ్‌కి మార్చిన, ఇతర అన్ని రకాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూవివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో అక్రమంగా లే-ఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 27 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

ఇసుకపై ప్రయివేటు పెత్తనం వద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 అక్టోబర్‌, 2024.

ఇసుకపై ప్రయివేటు పెత్తనం వద్దు

ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్‌ యార్డుల నిర్వహణ, సరఫరా వంటి కీలక బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎసిసి - కృష్ణా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు గత 32 సంవత్సరాలుగా చెల్లించని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 26 అక్టోబర్‌, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎసిసి - కృష్ణా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు గత 32 సంవత్సరాలుగా చెల్లించని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

అయ్యా, 

విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 అక్టోబర్‌, 2024.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విఆర్‌ఎస్‌ స్కీమ్‌ ప్రతిపాదన విరమించుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 అక్టోబర్‌, 2024.

Pages

Subscribe to RSS - 2024