2024

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 జూలై, 2024.

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సహాయపడతామని ఒకవైపు చెబుతూనే నిజాయితీగా అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడాన్ని  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 జూలై, 2024.

 

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర బృందం అందించిన మెమోరాండం..

ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

విజయవాడ,

 తేది : 24 జూలై, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: ఏ.పి.ఎస్‌ ఆర్‌.టి.సి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ....

 

అయ్యా!

 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై మాటలు ఘనం - నిధులు స్వల్పం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 జూలై, 2024.

గవర్నర్‌ ప్రసంగం ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లింది

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 జూలై, 2024.

 

గవర్నర్‌ ప్రసంగం ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లింది

గవర్నర్‌ ప్రసంగం గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైంది తప్ప ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారో ఎటువంటి ప్రస్తావన లేదు. కొత్త ప్రభుత్వానికి భారీ మెజారిటీ సమకూర్చి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలపై నీళ్ళు చల్లేదిగా ఈ ప్రసంగం వుందని సిపిఐ(యం) భావిస్తున్నది.

ముఖ కవి అడిగోపుల వెంకటరత్నం మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 20 జూలై, 2024.

        ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం
తెలియజేస్తున్నది. 5 దశాబ్దాలుగా సాహిత్యరంగంలో ఆయన సేవలు మరువరానివి.
కావలి జవహర్‌భారతిలో కళాశాల విద్యనభ్యసించినప్పటి నుండి చివరి వరకు ప్రతి
సామాజిక సందర్భాల్లో, సంక్షోభాలలో కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచారు. ఆయన
మృతి సాహితీ రంగానికి తీరనిలోటు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని
తెలుపుతున్నాను.

కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలుచేపట్టాలని

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : 

విజయవాడ,

తేది : 20 జూలై, 2024.

 

గత మూడు రోజులుగా బంగాళాఖాతంలోని వాయుగుండం ఫలితంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఇళ్లు, వేలాది ఎకరాల పంటలు, పశు వులు తీవ్రంగా నష్టపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలుచేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 

Pages

Subscribe to RSS - 2024