కొవ్వాడ అణుపార్కు భూసేకరణను ప్రతిఘటిండి
అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్రమాదకరం
---సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు
కొవ్వాడ అణుపార్కు భూసేకరణను ప్రతిఘటించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. రణస్థలంలో దేవిశ్రీ కళ్యాణ మండపంలో కొవ్వాడ అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యములో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్రమాదకరమని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓలను రద్దుచేయాలని డిమాండ్ చేసారు.అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత సహజమని అన్నారు.అణువిద్యుత్...