District News

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 నవంబర్‌, 2023.

 

విజయవాడ బస్టాండ్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి

- సిపిఎం డిమాండ్‌

 

విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించడం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలికి తీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది. మృతుల కుటుంబాలకు 50 లక్షలు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడ్డ వారికి సంపూర్ణ వైద్య సహాయం, ఆర్ధిక సహకారం అందించాలని కోరుతున్నది.

ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం గడిరచడంపైన,...

 ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా వై.కేశవరావుగారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో  వరి,ఆక్వాతో సహా అన్ని పంటల రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశానికి అతూ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సు  ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50శాతం కలిపి పంటలకు మద్ధతు ధరలు నిర్ణయిస్తామని...

Pages