మనదేశానికి స్వాతంత్రం వచ్చి 68సంవత్సరాు అవుతున్నా దళితు స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. అంటరాని తనం, దాడు, స్త్రీపై అత్యాచారాు, మానభంగాు కొనసాగుతూనే వున్నాయి. అందుచేతనే రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం కనీసం నాుగు రోజు నిర్వహించి దళిత సమస్యపై చర్చించి పరిష్కారానికి కొన్ని చట్టాు రూపొందించాని సిపియం డిమాండ్ చేస్తున్నది.