August

సర్ " తో ఓటు హక్కుకు ముంచుకొస్తున్న ప్రమాదం..

ఈరోజు (21 ఆగష్టు) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

"సర్ " తో 

ఓటు హక్కుకు ముంచుకొస్తున్న ప్రమాదం

రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు 

ఓటరు పరిరక్షణ వేదిక ఏర్పాటు 

పుట్టుకనే ప్రశ్నించే విధంగా నోటీసులు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

 

స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు బిసి రిజర్వేషన్లకు మద్దతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 ఆగష్టు, 2026.

 

స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలొద్దు

బిసి రిజర్వేషన్లకు మద్దతు

50% పరిమితి ఎత్తివేస్తేనే రిజర్వేషన్లు సాకారం

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేయాలి

-సిపిఐ(యం)

సాంకేతిక కారణాలతో ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 ఆగష్టు, 2026.

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్,

అమరావతి.

విషయం : సాంకేతిక కారణాలతో ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ...

అయ్యా!

నాపేరు వంకాయలపాటి శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నాను.

అర్జున అవార్డు పొందిన తెలుగు తేజాలకు అభినందనలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 ఆగష్టు, 2026.

అర్జున అవార్డు పొందిన తెలుగు తేజాలకు అభినందనలు

2025 క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డులకు ఎంపికయిన పుల్లెల గాయత్రి (బ్యాట్‌మెంటెన్), ధనుష్ శ్రీకాంత్ (పారా షూటింగ్)లకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది.

Request for enquiry on Money distribution to Voters as stated by AP Chief Minister.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
ANDHRA PRADESH COMMITTEE
Vijayawada,
Date : 18th August, 2026.

To
The Chief Electoral Officer,
Andhra Pradesh,
Amaravathi.

Sub   Request for enquiry on Money distribution to Voters as stated by AP Chief Minister.

Respected Sir,

రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపర్చాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఆగష్టు, 2026.

 

రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపర్చాలి.

అఖిలపక్ష సమావేశం జరపాలి.

-సిపిఐ(యం)

స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిరంగపర్చాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరపాలని సిపిఐ(యం) కోరుతున్నది.

తలవంపులు తెచ్చేలా ప్రధాని ప్రసంగం మేధో నక్సల్స్ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం

ఈరోజు (16 ఆగష్టు) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

తలవంపులు తెచ్చేలా ప్రధాని ప్రసంగం

మేధో నక్సల్స్ పేరుతో గొంతు నొక్కే ప్రయత్నం

సర్ పేరుతో ఓట్లు గల్లంతు ` బాబురావుకి నోటీసు

ఓటర్ల జాబితాలో తప్ప్పులకు కమీషన్‌దే బాధ్యత

సోలార్ భూముల రక్షణకు చట్టం తేవాలి

 సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్

   

కమ్యూనిస్టులతోనే దేశ స్వాతంత్య్ర పరిరక్షణ

ఈరోజు (15 ఆగష్టు) సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

కమ్యూనిస్టులతోనే దేశ స్వాతంత్య్ర పరిరక్షణ

యువతలో అనూహ్య మార్పు వస్తోంది

జాతీయ పతాకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న మోడీ పాలన 

 

జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 ఆగష్టు, 2026.

జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి - సిపిఐ(యం)

స్టైఫండ్ పెంపు తదితర న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు జరిపి వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆందోళన చేస్తున్న జూడాలకు సిపిఐ(యం) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది.

డాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 ఆగష్టు, 2026.

డాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి

సిపిఐ(యం) డిమాండ్

రాజమహేంద్రవరంలో ఆగష్టు 3వ తేదీ రాత్రి మద్యం సేవించి కొందరు దుండగులు పలుమార్లు కారుతో ఢీ కొట్టించి దారుణంగా హత్య చేసిన ఘటనలో డా॥ ప్రియాంక తీవ్రంగా గాయపడి మృతిచెందడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

Pages

Subscribe to RSS - August