August

దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే నిపుణులను నియమించి నిర్వహించాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 ఆగష్టు, 2026.

దళిత, ఆదివాసీల కోసం ఉద్దేశించిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సంస్థలను ప్రభుత్వమే

నిపుణులను నియమించి నిర్వహించాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు. 

ఆ పేరుతో దళిత, ఆదివాసీ విద్యార్థులను గురుకులాల నుండి తరలించ వద్దు.

-సిపిఐ(యం) డిమాండ్

సిపిఐ(యం) నాయకుల అరెస్టుకి ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 ఆగష్టు, 2026.

సిపిఐ(యం) నాయకుల అరెస్టుకి ఖండన

వెలిగొండ నిర్వాసితులు, సిపిఐ(యం) నాయకులపై నిర్బంధానికి ఖండన.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 ఆగష్టు, 2026.

వెలిగొండ నిర్వాసితులు, సిపిఐ(యం) నాయకులపై నిర్బంధానికి ఖండన.

వెలిగొండ సాధన కమ్యూనిస్టుల పోరాట ఫలితమే.

గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరణ పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం

విద్యార్థుల, తల్లిదండ్రుల పోరాట ఫలితంగా విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్ధరణ పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 

విద్యార్థుల, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు మారికవలస స్కూలును అభివృద్ధి చేయాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. 

అలాగే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను కూడా విశాఖలో రుషికొండ గెస్ట్ హౌస్ సహా ఏదో ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ భవనంలోనైనా వెంటనే ప్రారంభించాలని శ్రీనివాసరావు కోరారు.
-జె.జయరాం
ఆఫీస్ కార్యదర్శి

పాడేరులో ఆదివాసీ బిడ్డల, తల్లిదండ్రుల అరెస్టుకు సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఆగష్టు, 2026.

పాడేరులో ఆదివాసీ బిడ్డల, తల్లిదండ్రుల అరెస్టుకు 

సిపిఐ(యం) ఖండన

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఆగష్టు, 2026.

 

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు

విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పునరుద్దరించాలి

-సిపిఐ(యం)

గోదావరి పుష్కరాల నిధులు, పనులపై పబ్లిక్ ఆడిట్ వుండాలి ప్రణాళికలో భక్తుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఆగష్టు, 2026.

గోదావరి పుష్కరాల నిధులు, పనులపై పబ్లిక్ ఆడిట్ వుండాలి

ప్రణాళికలో భక్తుల అవసరాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి - సిపిఐ(యం)

తిరుపతి ఎయిర్‌పోర్టును ప్రయివేటుకు ఇవ్వొద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఆగష్టు, 2026.

తిరుపతి ఎయిర్‌పోర్టును ప్రయివేటుకు ఇవ్వొద్దు

-సిపిఐ(యం)

తిరుపతి విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. తిరుపతి ఎయిర్పోర్టును ప్రభుత్వ రంగంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నది.

సిపిఎం ఏలూరు పార్టీ జిల్లా నాయకులపై రౌడీ షీట్ పేరుతో పదేపదే వేధిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని

Pages

Subscribe to RSS - August