August

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ శ్రీకాకుళం (ఎచ్చెర్ల) ఐఎంఎల్‌ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త ప్రైవేటు డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఆగష్టు, 2025.

హైకోర్టు క్వాష్‌ చేసిన 15 ఏపిఏసిబి కేసులపై ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఆగష్టు, 2025.

 

హైకోర్టు క్వాష్‌ చేసిన 15 ఏపిఏసిబి కేసులపై ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి

బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌ మృతులకు సంతాపం...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఆగష్టు, 2025.

 

బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌

మృతులకు సంతాపం

మరో రూ. 12,771 కోట్ల విద్యుత్‌ భారం ఆపాలి - సిపిఎం డిమాండ్‌ ఆగష్టు 5 ‘‘ప్రజా వేదిక’’ ధర్నాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఆగష్టు, 2025.

నర్సీపట్నం బ్రిటీషు సమాధుల చారిత్రక స్థల దురాక్రమణలను తొలగించి, స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా అభివృద్ధి చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 01 ఆగష్టు, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: నర్సీపట్నం బ్రిటీషు సమాధుల చారిత్రక స్థల దురాక్రమణలను తొలగించి, స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా అభివృద్ధి చేయాలని కోరుతూ...

అయ్యా!

కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 31 ఆగష్టు, 2024.
        నేడు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందటం,
పలువురు గాయపడటం విచారకరం. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల
రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య
సౌకర్యం అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.
        అలాగే ఈ ప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి.

ప్రపంచ జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన షేక్‌ సాదియా అల్మాస్‌ కు అభినందనలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఆగష్టు, 2024.

 

ప్రపంచ జూనియర్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన షేక్‌ సాదియా అల్మాస్‌ కు సిపిఐ(యం) రాష్ట్ర కమిటి అభినందనలు తెలియజేస్తున్నది.

దిన దిన గండంగా వున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 29 ఆగష్టు, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: దిన దిన గండంగా వున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ...

 

అయ్యా, 

Pages

Subscribe to RSS - August