October

మైనార్టీలపై పెరిగిన దాడులు- రాష్ట్ర మైనార్టీ సదస్సులో మధు, గఫూర్‌

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

దళిత సమస్యల పరిష్కారానికై, ప్రత్యామ్నాయ విధానాలకై కాకినాడలో సిపిఎం రాష్ట్ర సదస్సు..

రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులు - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై కర్నూలులో రాష్ట్ర సదస్సు

సమగ్రాభివృద్ధికై నవంబర్‌ 7న భారీ బహిరంగసభ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమగ్రాభివృద్ధికోసం ప్రత్యామ్నాయ విధానాలతోకూడిన ప్రజా ప్రణాళికలు రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న విజయవాడ నగరంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం అఖిలభారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ది, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. .

అసమానతలు లేని అభివృద్ధి కోసం '' ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి - ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సెమినార్...

బిజెపి, వైసిపి పాలనలో నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం

కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవంలోని హోటల్‌ రివర్‌బేలో బుధవారం రాష్ట్ర స్థాయి నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు.

Pages

Subscribe to RSS - October