October

వ్యవసాయ, ఆక్వా రంగ సమస్యలపై భీమవరంలో రాష్ట్ర సదస్సు..

 ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.

ప్రజా సమస్యలే అజెండాగా నేటి నుండి ప్రజా రక్షణ భేరి జాతాలు

కరువును వదిలేసి రాజకీయ ప్రచారంలో మునిగిపోయిన ప్రభుత్వం 
తక్షణం కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజా రక్షణ భేరి పాటల సిడి, పోస్టర్‌, బుక్‌లెట్స్‌ ఆవిష్కరణలో వి శ్రీనివాసరావు

Pages

Subscribe to RSS - October