భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 అక్టోబర్, 2024.
కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులిచ్చి తోడ్పడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో కాలక్షేపం చేయడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న ఢల్లీిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రధానిని కలిసిన సందర్భంలో ఆయన స్పందన పట్ల హర్షం వ్యక్తం చేయటం, అభినందించటం వాస్తవానికి విరుద్ధంగా ఉంది.