October

కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబర్‌, 2024.

 

కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిధులిచ్చి తోడ్పడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో కాలక్షేపం చేయడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న ఢల్లీిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రధానిని కలిసిన సందర్భంలో ఆయన స్పందన పట్ల హర్షం వ్యక్తం చేయటం, అభినందించటం వాస్తవానికి విరుద్ధంగా ఉంది.

గుళ్ళపల్లి జోత్స్న మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబర్‌, 2024.

గుళ్ళపల్లి జోత్స్న మృతికి సంతాపం

విద్యుత్‌ ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మరియు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు తొలగించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం,
ఆఫీసు కార్యదర్శి)

విజయవాడ,
తేది : 02 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,                                                         
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

వ్యవసాయ, ఆక్వా రంగ సమస్యలపై భీమవరంలో రాష్ట్ర సదస్సు..

 ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలో మద్యాహ్నం 3గంటలకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అద్యక్షతన ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రముఖ రాష్ట్ర రైతు నాయకులు శ్రీ వై.కేశవరావుగారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాంగారు హాజరైయ్యారు.

Pages

Subscribe to RSS - October