District News

గుంటూరులో సిపిఎం నాయకులపై టిడిపి గూండాలు హత్యాయత్నాన్ని నిరసనగా మంగళగిరి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అంబేద్కర్‌ సెంటర్లో టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేశారు. తొలుత సిపిఎం కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. టిడిపి గూండా గడ్డిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో పట్టణ ఎస్‌ఐ షేక్‌ జిలాని పోలీసులతో వచ్చి గడ్డిబొమ్మ దహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, సిపిఎం నాయకులకు వాగ్వివాదం జరిగింది. రౌడీషీట్‌ గడ్డిబొమ్మను దహనం చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు విమర్శించారు. రౌడీషీటర్లకు పోలీసులు అండగా ఉంటారా అని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వివాదం అనంతరం సిఐ బి.బ్రహ్మయ్య...

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుని పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడిని కలుసుకుని ఆంజనేయులు ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించడం కోసం వైద్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. దాడిలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడు సతీష్‌నూ పరామర్శించారు. ఆంజనేయులు భార్య మల్లేశ్వరితో మాట్లాడారు. పార్టీ అండగా నిలుస్తుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ పేదల కాలనీలను దౌర్జన్యంగా తరిమేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రౌడీషీటర్ల విషయంలో సరైన విధంగా స్పందించని తాలూకా సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అసాంఘిక...

విజయవాడలో  పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వ‌ర‌కు వున్న (సుంద‌ర‌య్య నగర్‌) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని  బాబూరావు కోరారు.  తొల‌గింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాల‌ని  డిమాండ్ చేశారు. ఎన్నికల‌కు ముందు మేము అదికారంలోకి  వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు.  పైగా 296 జీవో ప్రకారం అక్రమణ స్థలాల్లో వున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి, ఇళ్ళు తొగించే ప్రక్రియ చేపట్టడం పై మండిపడ్డారు. ఇప్పటికే...

అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.

                ఎంతో చరిత్ర కలిగిన తుమ్మపాల కో-ఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీని కాపాడవల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా మూసివేసి ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనే కుట్రు పన్నుతుంది. గత 18 నెలల నుండి కార్మికులకు జీతాలు లేక ఆకలి బాధతో జీవితాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతులకు 2014-15 సంవత్సరానికి  2 కోట్ల రూపాయలు బకాయి వుంది. ఫ్యాక్టరీ కూడా శిదిలావస్థలోకి చేరుకుటుంది. దీనిని వెంటనే ఆదునీకరించాలి. సహకార రంగాన్ని పటిష్టపర్చాల్సిన ప్రభుత్వమే నిర్వీర్యంచేస్తుంది. ఒకవైపు పెట్టుబడులను...

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.  ఇలాంటి పాల‌కులు ప్రజపై చేస్తున్న దాడుల‌ను ఎదుర్కొల‌నాంటే ప్రజను సమీకరించి పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో ఇటువంటి...

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సుందరయ్యనగర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఘటన...

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అన్ని మండల తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహశీలార్లకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ జన్మభూమి కమిటీ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సంక్షేమ పథకాలను టిడిపి అనునూయులు మాత్రమే లబ్ధిపొందేలా ప్రభుత్వం కుట్ర పూరితమైన కక్షసాధింపుతో ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జన్మభూమి...

గుంటూరు సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.

మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చి 2 సం||రాలు కావస్తున్నా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చలేదని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గాలికొదిలేశారన్నారు. వర్షాభావంతో రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలు పేరుకు పొయాయని, వాటిని తక్షణమే పరిక్షరించాలని కోరారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని మూడు జ్యూట్‌ మిల్లులకు సోమవారం ఆయా యాజమాన్యాలు లాకౌట్‌ ప్రకటిం చాయి. వీటిలో కొత్తవలస మండలం సీతంపేట వద్దగల ఓల్డు ఉమా ట్వైన్‌, చింతలదిమ్మ సమీపంలోని న్యూ ఉమా జ్యూట్‌ ప్రొడక్ట్సు, అదే ప్రాంగణంలోని సాయి జ్యూట్‌ ప్రొడక్ట్సు మిల్లులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న సుమారు వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ మూడు మిల్లులూ ఒకే కుటుంబానికి చెందిన వారివి. 

Pages