సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్ఎస్ఎస్ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని కోరుతున్నాం.
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంకోసం, దేశసమగ్రాభివృద్ధికోసం, మతసామరస్యం కోసం పోరాటం చేస్తున్న సిపియం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేయడమంటే దేశంలో మతోన్మాద శక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమౌతుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతసామరస్యం రోజురోజుకి దిగజారుపోతుంది. దేశవ్యాప్తంగా రచయితలు, అభ్యుదయవాదులపై ఆర్ఎస్ఎస్ దాడు చేసి హత్యలకు ప్పాడుతున్నా ప్రధాన మంత్రి స్పందించడంలేదు అంటే ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మలా కేంద్ర...