అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన రైతు
కృష్ణాజిల్లాలోని గ్రామాలను గ్రీన్జోన్ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జలవనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబలడతారో, సింగపూర్ కంపెనీలకు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాలని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్జోన్ నుంచి తొలగించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్జోన్లో చేర్చటంపై అభ్యంతరాలు...