September

పోలవరంపై అసెంబ్లీలో చర్చించాలి హృదయ విదారకంగా గిరిజనుల దుస్థితి విద్యుత్‌ సవరణ బిల్లునూ తిరస్కరించాలి పునరావాసాన్ని గాలికి వదిలేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం - సిపిఎం రక్షణ భేరి పోస్టర్‌ ఆవిష్కరణలో శ్రీనివాసరావు

శాసన సభకు ఉన్న శాసనాధికార హక్కును ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వమే. వివాదాన్ని కొనసాగించకుండా హైకోర్టు తీర్పును గౌరవించాలి. ` సిపిఐ(ఎం) విజ్ఞప్తి.

కలవర పెడుతున్న ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరు ప్రజానీకాన్ని కలవ రపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరింది. జులై నెలతో పోలిస్తే ఇది 0.21 శాతం ఎక్కువ. ఆ నెలలో 6.71 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దేశ వ్యాప్తంగా తిండిగింజలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆగస్టులో చుక్కలను దాటాయి. ఫలితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ) ప్రకారం ఆగస్టులో నిత్యావసర వస్తువుల ధరలు 7.62 శాతం పెరిగాయి.

ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామం అన్యాక్రాంతమైన దళితుల భూమి భూస్వాముల నుండి ఇప్పించాలని కోరుతూ...

సిపిఎస్‌పై కేంద్ర ప్రభుత్వ  ప్రతిపాదనను తిరస్కరించాలి. ఉపాధ్యాయులపై యాప్‌లను రుద్దొద్దు : సిపిఐ(ఎం)

చింతూరు మండలంలో బాలిక కారం సంధ్య మృతిచెందడం విచారకరం. పోలవరం విలీన మండలాల్లో తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

Pages

Subscribe to RSS - September