భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
11 సెప్టెంబరు, 2024.
వరద బోయినా...డ్రైయినేజీ మురుగునీటిలో మగ్గుతున్నాం...
వ్యాధులు, విషజ్వరాలతో కుటుంబాలు...కుటుంబాలు మంచంపడుతున్నాయి...
దుర్వాసనకు ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం...
అన్నం ప్యాకెట్ల కోసం ఎగబడుతూ పడిపోవాల్సి వస్తోంది.
కన్నీటి పర్యంతమవుతూ సిపిఎం ప్రతినిధి బృందానికి వివరించిన సింగ్నగర్ వరద బాధిత ప్రజలు
వరద నష్టరాబాధితులను ఆదుకునేందుకు తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించాలి