భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 సెప్టెంబరు, 2024.
సిపిఐ(యం) పార్టీ సీనియర్ నాయకులు, గొప్ప పోరాట యోధులు, పశ్చిమగోదావరి జిల్లా ప్రజల ప్రియతమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ రైతు నాయకుడు అయిన రుద్రరాజు సత్యనారాయణ (ఆర్.ఎస్) (97) గారి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నది.