నిత్య అవసర ధరలు తగించాలని 9-11-2015న తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం ముందు వామపక్షాల అద్వర్యం లో విస్తరిలో మటి, గ్లాసులో నీలతో వినుతన రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమలో సి పి యం జిల్లా కార్యదర్శి కె . కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ స్భుయలు వి . నాగరాజు గారు, నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం, సి ఐ టియు నగర కార్యదర్శి చంద్ర శేకర్ రెడ్డి , సి పి ఐ జిల్లా కార్యదర్శి డి .రామనయాడు, నగర కార్యదర్శి పెంచిలయ మరియు పార్టీ నాయకులూ, కార్యకర్తలు పాల్గొనారు.