November

9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి -నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :30 నవంబర్‌, 2024.

9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి
-నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

కార్మిక సంక్షేమం, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై దృష్టి పెట్టి తక్షణం సమీక్ష నిర్వహించాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

దాగుడుమూతలు ఆపి అదానితో ఒప్పందాలు తక్షణమే రద్దు చేయండి. - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 నవంబర్‌, 2024.

దాగుడుమూతలు ఆపి అదానితో ఒప్పందాలు తక్షణమే రద్దు చేయండి.
- సిపిఐ(యం) డిమాండ్‌

ఎఫ్‌పిపిసిఏ (ట్రూఅప్‌) చార్జీలను వ్యతిరేకిస్తున్నాము.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 నవంబర్‌, 2024.

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి అదానీ కుంభకోణమే నిదర్శనం చంద్రబాబు మౌనం ఎందుకు?

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి
అదానీ కుంభకోణమే నిదర్శనం
చంద్రబాబు మౌనం ఎందుకు?
విశాఖ స్టీలు ప్రైవేటీకరించబోమని ఫ్రధాని ప్రకటించాలి
సెకీ ఒప్పందం కొనసాగించడమంటే ఈ ప్రభుత్వం జగన్‌ను సమర్థించినట్లే
అదానీ కుంభకోణంపై పార్లమెంటులో ప్రకటన చేయాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ.బేబీ, బి.వి.రాఘవులు

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 నవంబర్‌, 2024.

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి. అదానీని అరెస్టు చేయాలి. నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 నవంబర్‌, 2024.

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి.
అదానీని అరెస్టు చేయాలి.
నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

సెకి నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో వ్యాజ్యం నమోదు నేపథ్యంలో... ఈ అంశంపై సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరపాలి.

అత్యాచారం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 నవంబర్‌, 2024.

 

Pages

Subscribe to RSS - November