భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
(పత్రికా విలేకరుల సమావేశం - 25 నవంబర్, 2023 - విజయవాడ)
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన
తీర్మానం
విద్యుత్ భారాలను, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించాలి.
స్మార్ట్ మీటర్లు పేరుతో వేలకోట్ల కుంభకోణంపై విచారణకు సిపిఐ(యం) డిమాండ్