November

కల్తీ విత్తనాల వలన నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

విజయవాడ,

 తేది : 01 నవంబర్‌, 2023.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : 1) సాలూరు పట్టణంలో ఆటోనగర్‌ను అభివృద్ధి చేయాలని,

2) పాచిపెంట తదితర మండలాల్లో కల్తీ విత్తనాల వలన నష్టపోయిన రైతులకు  పరిహారం ఇప్పించాలని కోరుతూ...

అయ్యా!

రిజర్వేషన్లు.. పాలకుల పన్నాగాలు...

''రాజకీయాలలో మనిషికి ఒక ఓటు, ఓటుకు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరిదీ ఒకే విలువ అనే సూత్రాన్ని అంగీకరిస్తున్నామా? ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితం? ఈ అసమానతలను వీలైనంత త్వరగా అంతం చేయాలి.'' - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, 1950 జనవరి 26. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సమంజసమే అని అత్యున్నత న్యాయస్థానం గత సోమవారం తీర్పు ఇచ్చింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గరు అనుకూలంగాను, మరో ఇద్దరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఇద్దరిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కూడా వున్నారు.

రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగం లేదు ప్రధాని పర్యటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి, బి.వి.రాఘవులు

Pages

Subscribe to RSS - November