November

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి. అదానీని అరెస్టు చేయాలి. నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 నవంబర్‌, 2024.

అదానీ కంపెనీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి.
అదానీని అరెస్టు చేయాలి.
నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

సెకి నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిందని అమెరికా కోర్టులో వ్యాజ్యం నమోదు నేపథ్యంలో... ఈ అంశంపై సిటింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరపాలి.

అత్యాచారం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 నవంబర్‌, 2024.

 

విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 నవంబర్‌, 2024.

భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 శాసనసభలో ఆమోదించడానికి ముందు అన్ని పక్షాలతో సంప్రదించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)
విజయవాడ,
తేది : 15 నవంబర్‌, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
        విషయం  : భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 శాసనసభలో ఆమోదించడానికి ముందు
అన్ని పక్షాలతో సంప్రదించాలని కోరుతూ...
అయ్యా!
        భూదురాక్రమణ నిషేద బిల్లు 2024లో కొన్ని అంశాలు పేదలపైన, పేదలపక్షాన

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆపండి - సిపిఐ(యం) డిమాండ్‌.... వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 నవంబర్‌, 2024.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ఓ పి నెంబర్‌. 69,70,71 లపై అభ్యంతరాలు తెలుపుట గురించి.

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ

కమీషన్‌కు నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

 

విజయవాడ,

తేది : 11 నవంబర్‌, 2024.

సెక్రెటరీ గారికి,

ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ,

కర్నూలు.

 

ఆర్యా,

 

ప్రభుత్వ ఎన్నికల హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో బడ్జెట్‌లో కనీస ప్రస్తావన చేయకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 నవంబర్‌, 2024.

 

తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో బడ్జెట్‌లో కనీస ప్రస్తావన చేయకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ఆత్మస్తుతి, పర నిందతో నిండిపోయింది. రాష్ట్ర ప్రజలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనాల గురించి ప్రస్తావనే లేదు. 

విద్యా శాఖ - మెగా డిఎస్సీతోపాటు ఆదివాసీలకు రిజర్వేషన్‌ చట్టబద్ధత చేసి ప్రత్యేక డిఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంత్రిగారికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 నవంబర్‌, 2024.

శ్రీయుత నారా లోకేష్‌ గారికి,
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్స్‌ శాఖా మంత్రివర్యులు,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

ట్రూ అప్‌ ఛార్జీల భారం వేయడానికి ఖండన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 నవంబర్‌, 2024.

Pages

Subscribe to RSS - November