November

విద్యుత్‌ ప్రమాదానికి గురై 6 గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ నిషేధం వాయిదాను స్వాగతిస్తున్నాం. ఉత్పత్తిదారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి.

వరద ప్రాంతాల్లో పర్యటన

వరద ప్రాంతాల్లో సిపిఎం నాయకుల పర్యాటన.. ప్రకాశం జిల్లా ఉప్పుగుందూరులో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న మిర్చి, మినుము పంటను రైతులతో కలిసి పరిశీలించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు.వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు, షేక్ మాబు, జయంతి బాబు, మండల కార్యదర్శి తూబాటి శ్రీకాంత్ తదితరులు.

Pages

Subscribe to RSS - November