November

గెలుపొందినా ఎన్‌డిఎకు ఎదురుదెబ్బలు : పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది.

కృష్ణజిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరుపై ద్వసం అయిన బ్రిడ్జి స్ధానంలో శాశ్వత హైలెవల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతూ

తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో రిజర్వుడ్ (యు1) జోన్ లో వుంచిన 178 ఎకరాల భూమిని రెసిడెన్సియల్ జోన్ గా మార్చాలని కోరుతూ

Pages

Subscribe to RSS - November