26 నుంచి పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 23 వరకు కొనసాగనున్నాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు