భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 ఏప్రిల్, 2026.
హైకోర్టు తీర్పుపై సిపిఐ(యం) హర్షం
రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వేతనాలతో ఏళ్ళ తరబడి తాత్కాలిక ఉద్యోగులతో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీక్రిందకే వస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్దమని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది.