April

క్యూబాకు అండగా నిలబడదాం.. సంఘీభావ సదస్సులో వక్తలు..

(ఈరోజు (6 ఏప్రిల్) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ సదస్సు జరిగింది. ఆ వివరాలను  ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

క్యూబాకు అండగా నిలబడదాం

సంఘీభావ సదస్సులో వక్తలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ క్యాంపెయిన్ 

అమెరికా దురహంకారాన్ని ఎదుర్కోవడానికి ప్రజలే ముందుకు రావాలి

ఆలీన విధానాన్ని వదిలేసిన మోడీ

 

ఆపదలో ఉన్న క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం! సహాయాన్ని అందిద్దాం!!

క్యూబా సంఘీభావ సదస్సు

06 ఏప్రిల్, 2026 - యం.బి.విజ్ఞానకేంద్రం - విజయవాడ

తీర్మానం

ఆపదలో ఉన్న క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిద్దాం!

సహాయాన్ని అందిద్దాం!!

హైకోర్టు తీర్పుపై సిపిఐ(యం) హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 ఏప్రిల్, 2026.

హైకోర్టు తీర్పుపై సిపిఐ(యం) హర్షం

రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వేతనాలతో ఏళ్ళ తరబడి తాత్కాలిక ఉద్యోగులతో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీక్రిందకే వస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్దమని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నది.

పోలవరం డయా ఫ్రంవాల్ నష్టానికి బాధ్యులపై చర్య తీసుకోవాలి రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఏప్రిల్, 2026.

పోలవరం డయా ఫ్రంవాల్ నష్టానికి బాధ్యులపై చర్య తీసుకోవాలి

రూ.1000 కోట్ల ప్రజా ధనాన్ని తిరిగి రాబట్టాలి.

-సిపిఐ(యం) డిమాండ్

ఆరోగ్య శ్రీ వైద్యసేవలు తక్షణం పునరుద్దరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఏప్రిల్, 2026.

ఆరోగ్య శ్రీ వైద్యసేవలు తక్షణం పునరుద్దరించాలి

అమరావతి రాజధానిగా రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణ పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 ఏప్రిల్, 2026.

 

అమరావతి రాజధానిగా రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణ పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నది. అమరావతి ప్రాంత సరిహద్దులను నిర్దిష్టంగా రూపొందించి భవిష్యత్తులో ఎలానో గందరగోళానికి తావు లేకుండా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.

కేజి బేసిన్ గ్యాస్‌లో సగం రాష్ట్రానికివ్వాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ 

రౌండ్ టేబుల్ సమావేశం

02 ఏప్రిల్, 2026 - బాలోత్సవ భవనం - విజయవాడ

తీర్మానం

 

కేజి బేసిన్ చమురు - సహజవాయువులో సగం రాష్ట్రానికివ్వాలి.

అసెంబ్లీ తీర్మానం చేయాలి

షర్మిల అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఏప్రిల్‌, 2025.

 

షర్మిల అరెస్టుకు ఖండన

 

సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనలో గోడకూలి 8మంది భక్తులు మరణించడం పట్ల సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 ఏప్రిల్‌, 2025.

 

విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈ రోజు జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో గోడకూలి 8మంది భక్తులు మరణించడం పట్ల సిపిఐ(యం) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. వారికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నది.

Pages

Subscribe to RSS - April