ఈరోజు (28 ఏప్రిల్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
పేదల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి
సిఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి
ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఉండిలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి
కోర్టు స్టే ఉన్న ఇళ్లనూ కూల్చివేశారు
ఎమ్మెల్యే తానే ఇళ్లు కూల్చమన్నానని చెప్పడం అన్యాయం