April

డేటా సెంటర్ పేరుతో అదానీకి దోచిపెడుతున్న ప్రభుత్వం.. ఆకివీడు దళితులపై కక్షకట్టిన డిప్యూటీ స్పీకర్‌ను అదుపు చేయాలి.

ఈరోజు (30 ఏప్రిల్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ
వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి

డేటా సెంటర్ పేరుతో
అదానీకి దోచిపెడుతున్న ప్రభుత్వం
160 ఎకరాల సింహాచలం భూములు కేటాయింపు
మే 3న పంచగ్రామాల సమస్యలపై ఆందోళన
కాంట్రాక్టర్ల కోసం అయిల్ సమస్యను సృష్టించిన ప్రభుత్వం
ఆకివీడు దళితులపై కక్షకట్టిన డిప్యూటీ స్పీకర్‌ను అదుపు చేయాలి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్

చట్టవిరుద్దంగా కూల్చిన గొంతెనమ్మ గుడిని పునరుద్దరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఏప్రిల్, 2026.

 

చట్టవిరుద్దంగా కూల్చిన గొంతెనమ్మ గుడిని పునరుద్దరించాలి

ఆకివీడు పరిధిలోని పెదపేటలో ఉన్న స్థానిక దళిత కులదేవత గొంతెనమ్మ గుడిని అక్రమంగా కూల్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొని ప్రజల మధ్య సామరస్యాన్ని పునరుద్ధరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆ స్థానంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని గొంతెనమ్మ గుడిని పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నది.

లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరతను సృష్టించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఏప్రిల్, 2026.

 

లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరతను సృష్టించిన 

కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

హథీరాంజీ మఠం భూములు కాపాడాలని, అందుకోసం “పర్యవేక్షణ కమిటీ”ని నియమించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 27 ఏప్రిల్, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: హథీరాంజీ మఠం భూములు కాపాడాలని, అందుకోసం “పర్యవేక్షణ కమిటీ”ని నియమించాలని కోరుతూ...

అయ్యా!

ఆయిల్ సరఫరాను తక్షణం పునరుద్దరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 ఏప్రిల్, 2026.

 

ఆయిల్ సరఫరాను తక్షణం పునరుద్దరించాలి

రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

డీజెల్, పెట్రోల్ సంక్షోభం బాధ్యత ప్రభుత్వానిదే

ప్రచురణార్ధం /ప్రసారరార్ధం / స్క్రోలింగ్ :
డీజెల్, పెట్రోల్ సంక్షోభం బాధ్యత ప్రభుత్వానిదే
నివారణకు తక్షణ చర్యలకు సీపీఐ (యం) డిమాండ్ 

సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ...

 

CPI(M) AP State Committee <[email protected]>

 

Sat, Apr 25, 1:02 PM (3 days ago)

 

 

 

విశాఖపట్నం కార్పొరేటర్ బి.గంగారావు అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఏప్రిల్, 2026.

విశాఖపట్నం కార్పొరేటర్ బి.గంగారావు అరెస్టుకు ఖండన

అదానీ గూగుల్ సెంటర్ ఏర్పాటు కానున్న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామ రైతుల పరామర్శకు వెళ్ళిన సిపిఐ(యం) నాయకులు కార్పొరేటర్ బి.గంగారావును, మరికొంత మంది నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.

అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో 2013 చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించి, రైతులు, ప్రజల ఆమోదం తర్వాతే భూసేకరణ చేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 23 ఏప్రిల్, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో 2013 చట్టం ప్రకారం గ్రామసభలు  నిర్వహించి, రైతులు, ప్రజల ఆమోదం తర్వాతే భూసేకరణ చేయాలని కోరుతూ...

అయ్యా!

Pages

Subscribe to RSS - April