అనకాపల్లి తుమ్మపాల కో-ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటానికి సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తుంది.
ఎంతో చరిత్ర కలిగిన తుమ్మపాల కో-ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీని కాపాడవల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా మూసివేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే కుట్రు పన్నుతుంది. గత 18 నెలల నుండి కార్మికులకు జీతాలు లేక ఆకలి బాధతో జీవితాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతులకు 2014-15 సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు బకాయి వుంది. ఫ్యాక్టరీ కూడా శిదిలావస్థలోకి చేరుకుటుంది. దీనిని వెంటనే ఆదునీకరించాలి. సహకార రంగాన్ని పటిష్టపర్చాల్సిన ప్రభుత్వమే నిర్వీర్యంచేస్తుంది. ఒకవైపు పెట్టుబడులను...