తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్రవారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్ప్రకాష్లను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ విజయవాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లోని సి.ఆర్.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుద చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎటువంటి నిరసనకు దిగకపోయినా ముందస్తుగానే సిపిఎం నేతలను అరెస్టు చేసి నిర్భందించడం...
District News
రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజధాని నగరంలో రెండు మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపజేస్తామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీలు, విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయించే ప్రభుత్వం, పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాయకులు డిమాండు చేశారు..పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు వేలాది...
రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూ రావు డిమాండ్ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. పరారీలో ఉన్న నింది తులను తక్షణమే అరెస్టు చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు.
ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ
స్థలాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ మార్చి 22న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి
కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసులను తొలగించే ఉద్దేశ్యంతో నగరపాలక సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొలగింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొలగించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికులతో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్కు చేరుకున్నారు. స్వాతి సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. స్థానికులు మాట్లాడుతూ, గత నాలుగు రోజుల క్రిందట...
విద్యుత్ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి ఆదాయము, వ్యయములపై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్పై విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్.బాబూరావు పలు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్, కుటీరపరిశ్రమలపై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్ చార్జీలు...
కనీస వేతనం అడిగితే ఇలా అక్రమ అరెస్టులా? ఇదేమి ప్రజాస్వామ్యం? పోలీసులతో ప్రభుత్వ పాలనా సిగ్గు, సిగ్గు!!
నగరంలో పేదలు నివశించే కాలువకట్టలపై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం తొగించేందుకు , పేదలను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా చేయకుండా కేవం కాలువకట్టలపైనే ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల తొగింపుకు ప్రభుత్వం పూనుకుందన్నారు...
ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే ఎన్నికల వాగ్ధానం మేరకు పేదలకు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని తహశీల్థార్ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు. 296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు. ఇళ్ళులేని పేదందరికీ ఇళ్ళు ఇస్తామని,పట్టాలు...