District News

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 నవంబర్‌, 2023.

 

విజయవాడ బస్టాండ్‌ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి

- సిపిఎం డిమాండ్‌

 

విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించడం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలికి తీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది. మృతుల కుటుంబాలకు 50 లక్షలు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడ్డ వారికి సంపూర్ణ వైద్య సహాయం, ఆర్ధిక సహకారం అందించాలని కోరుతున్నది.

ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం గడిరచడంపైన,...

Pages