2015

మోడీ డిజిటల్‌ ఇండియా అంతరార్థమేంటి?

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య జరిపిన అమెరికా పర్యటనలో లాస్‌ ఏంజిల్స్‌లోని సిలికాన్‌ వ్యాలీ సందర్శన మనకంద రకూ తెలిసిందే. అక్కడ ఆయన ప్రత్యేకంగా మూడు ప్రముఖ కంపెనీల (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా) సిఇఒలతో సమావేశమవ డమే కాకుండా మరో ప్రముఖ కంపెనీ ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాల యాన్ని కూడా సందర్శించారు. ఇది మోడీ అద్భుత విజయంగా మన మీడియా ప్రముఖంగా పేర్కొంది. తను విరమించుకున్న 'ఇంటర్నెట్‌. ఆర్గ్‌' పథకాన్ని డిజిటల్‌ ఇండియా కోసం తిరిగి ప్రారంభిస్తానని మోడీకి ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది.

పెరిగిన ధరలకు నిరసనగా తిరుపతి లో మహిషాసుర దిష్టి బొమ్మ దహనం

కేంద్ర , రాష్ట్ర ప్రబుత్వాల వైకరి వలన  పెరిగిన నిత్యఅవసర సరుకుల ధరలతో సామాన్యుడి బతుకు ప్రశ్నార్దకంగా  మారింది. ప్రచారాల ఆర్బతంతో ప్రజలకు అందవలిసిన నిధులు దుర్వినియోగంచేస్తూ  రాజకీయ అవినీతికి బాటలు వేస్తున్నారు.నిత్యావసర  వస్తువుల దారాలు సామాన్య ప్రజలకు  అందని ద్రాక్ష లా మారింది. కార్పోరేట్ శక్తులకు  ఊడిగం  చేస్తూ ధరలు నియంత్రించడంలో విపలం అయారు.కంద్ర ప్రబువత్వం lovikakika తత్త్వం జపం చేస్తూ మతోన్మదని పెంచి పోషిస్తునారు. మతోన్మాదులు ఎకడ పడితే అకడ మత గర్షనలకుపాల్పడుతూ  మేధావులను, కవులను హత్యచేస్తూ వారిపై దాడులకు పాల్పడుతూ బయబ్రంతులకు గురి చేస్తునారు.

రాష్ట్రానికి ప్రత్యక హొదా ఇవాలని వినూత్న రీతిలో నిరసన

బాబు, మోది రాష్ట్రానికి ప్రత్యక హొదా ఇవకుండా ప్రజలను మోసంచేయదాని నిరసిస్తూ తిరుపతి మున్సిపల్ ఆఫీసు ముందు 23.10.2015న గుండు గీసుకుని నిరసన కార్యక్రమం చేపటారు. ఇ కార్యక్రమంలో  పార్టీ  రాష్ట్ర కమిటి మెంబర్ కందారపు మురళి గారు, జిల్లా కార్యదర్శి వర్గ మెంబర్  వి. నాగరాజు గారు, తిరుపతి నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం గారు, మరియు నగర కమిటీ  మెంబర్స్ పాల్గొనారు. వై ఎస్ ఆర్ సి పి mla  చెవి రెడ్డి బాస్కర్ రెడ్డి మదతు తెలిపారు.      

ప్రత్యేక హోదాపై ప్రధాని దిష్టిబొమ్మదగ్ధం..

రాజధాని శంకు స్థాపనకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక తరగతి హోధాపైగానీ,ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజిపైగాని, విభజన హామీలపైనా పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ సిపియం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. దహానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు వీఫలయత్నం చేశినా నాయకులు పట్టు వదలకుండా దిష్టి బోమ్మ దగ్ధం దహనం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలొ తెలిపిన నిరసనను పోలీసులు అడ్డుకున్నందుకు శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు.

పెరిగిన నిత్యావసరాలతో ప్రజల ఇబ్బందులు :సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు

నవ్యాంధ్ర రాజధానిలో భూములు కోల్పోయిన రైతుల ఇబ్బందులు ఒక పక్క, ప్రభుత్వ రాజధాని నిర్మాణం ఆడంబరం మరోపక్క, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఇంకోపక్క ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయని సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాడేపల్లి లో నిర్వహించిన సిపిఎం నాయకులు మేకా అమరారెడ్డి 34వ వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటే శ్వరరావు అధ్యక్షత వహించారు.

ఆరువేల మంది ఏజ‌న్సీ వాసులకు వైద్య‌సేవ‌లు..

మ‌న్యంలో మ‌లేరియా, ఇత‌ర విషజ్వ‌రాల‌ బారిన పడిన అనేక మందికి ఉచిత వైద్య సేవలందించడానికి చింతూరులో  సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి నెల రోజుల నుండి సేవా కార్య‌క్ర‌మాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాలు తీర్చి, ప్రాణాలు నిల‌బ‌ట్టే వైద్య‌శాల‌గా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్  మిడియం బాబూరావు సార‌ధ్యంలో జేవీవీ, ఇత‌ర ప్ర‌జా రంగాల వైద్యులు, నెల్లూరు ప్ర‌జావైద్య‌శాల‌కు చెందిన వైద్యులు కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చి సేవ‌లు అందించారు.

Pages

Subscribe to RSS - 2015