2025

పట్టభద్రుల ఎన్నిక- పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్ల లిస్టులు తీసుకురావడానికి అనుమతి కోరుతూ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 ఫిబ్రవరి, 2025.

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు ఎపిపిఎస్‌సిపై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఫిబ్రవరి, 2025.

 

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు

ఎపిపిఎస్‌సిపై రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరి

- సిపిఐ(యం) ఖండన

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల విషయంలో అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా వారితో చర్చించి వారు లేవనెత్తిన రోస్టర్‌ సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

చిరు వ్యాపారులపై విద్యుత్‌ వడ్డన ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 ఫిబ్రవరి, 2025.

 

చిరు వ్యాపారులపై విద్యుత్‌ వడ్డన ఉపసంహరించాలి

- సిపిఐ(యం) డిమాండ్‌

‘సెకీ’ సహా అన్ని కార్పొరేట్‌ ఒప్పందాలు రద్దు చేయాలి. సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రైతులకు ఎకరాకు నెలకు రూ.30వేలు ఇవ్వాలి.

(ఈరోజు (17 ఫిబ్రవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఒప్పందాలు రైతులకు, వినియోగదారులకు హానికరం
‘సెకీ’  సహా అన్ని కార్పొరేట్‌ ఒప్పందాలు రద్దు చేయాలి.
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రైతులకు ఎకరాకు నెలకు రూ.30వేలు ఇవ్వాలి.
ప్రతి సంవత్సరం ఒప్పందాలు పునరుద్దరించాలి
ఒప్పంద పత్రాల్లో నిబందనలు చెల్లవు

ఢల్లీి ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 ఫిబ్రవరి, 2025.

 

ఢల్లీి ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భక్తులకు భద్రత కల్పించడంలో మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం విఫలం

‘ఉపాధి హామీలో’ జాబ్‌ కార్డులు భారీగా తొలగింపులు - వాటిని పునరుద్ధరించాలి,

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.   - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 15 ఫిబ్రవరి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ‘ఉపాధి హామీలో’ జాబ్‌ కార్డులు భారీగా తొలగింపులు - వాటిని పునరుద్ధరించాలి, వేతన బకాయిలు చెల్లింపు, అన్ని గ్రామాల్లో పనుల చేపట్టి, వలసలు నివారించాలని కోరుతూ..

అయ్యా!

స్విమ్స్‌ నియామకాల్లో మత వివక్షత చట్ట విరుద్ధం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 ఫిబ్రవరి, 2025.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్‌ను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 ఫిబ్రవరి, 2025.

 

 

1/70పై ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 10 ఫిబ్రవరి, 2025.

 

1/70పై  ఏజెన్సీ బంద్‌కు సిపిఐ(యం) మద్ధతు

ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ధరించండి పక్కన పెట్టడం పెద్దతప్పు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం తాము అండగా ఉంటాం ప్రజల ఆదాయాలు పెంచాలి కార్పొరేట్లకు వనరులను అప్పగించొద్దు

ప్రత్యేక హోదా డిమాండ్‌ను పునరుద్ధరించండి
పక్కన పెట్టడం పెద్దతప్పు
కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పోరాటం
తాము అండగా ఉంటాం
ప్రజల ఆదాయాలు పెంచాలి
కార్పొరేట్లకు వనరులను అప్పగించొద్దు
సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు
రాష్ట్ర మహాసభ నిర్ణయాలు వెల్లడి
 

Pages

Subscribe to RSS - 2025