2025

దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు సంఘ్ కుట్రలపై సిపిఎం హెచ్చరిక

(ఈరోజు (03 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
దేవాలయాలను
రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు
సంఘ్  కుట్రలపై సిపిఎం హెచ్చరిక
సామాజిక న్యాయాన్ని దెబ్బతీసేందుకే పరివారం ప్రయత్నం

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

(ఈరోజు (02 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను 

మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై

సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

చంద్రబాబు చెప్పే విజన్‌ కనికట్టు లాంటిది 

ప్రజాచైతన్యంపై రాజకీయ సైద్ధాంతిక దాడి

విజన్‌ 2020 సమీక్ష ఏదీ? ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి

సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు

16వేల ఉద్యోగాలు ఇవ్వలేనివారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా 

 

అవార్డు గ్రహీతలకు అభినందలు..

ఫర్ స్క్రోలింగ్:
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజి, వరంగల్‌ జిల్లాకు చెందిన పారా అథ్లెట్‌ జీవాంజి దీప్తి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అభినందలు తెలిపారు. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డు రావడం సముచితం. క్రీడా రంగంలో జాతీయ అవార్డులు సాధించిన చెస్ ఛాంపియన్ గూకేష్ తో సహా అందరికీ అభినందనలు.
జె.జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

 

Pages

Subscribe to RSS - 2025