2025

తాడి గ్రామ ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇళ్లు, భూములకు పరిహారం, మేజర్లకు ప్యాకేజీ చెల్లించి, సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

డప్పు కళాకారుల అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 మార్చి, 2025.

డప్పు కళాకారుల అరెస్టుకు ఖండన

 

డప్పు కళాకారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాచౌక్‌లో ధర్నా అనంతరం మధ్యాహ్నా భోజనానికి ప్రశాంతంగా గ్రూపుగా వెళ్తున్న వారిని అక్రమంగా, అకారణంగా పోలీసులు దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టైన వారిలో కెవిపిఎస్‌, డప్పు కళాకారుల నాయకులు అండ్ర మాల్యాద్రి, జి.క్రాంతికుమార్‌, అనంతపురం జిల్లా అధ్యక్షుడు జింకల వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

విద్యుత్‌ ట్రూ డౌన్‌పై మభ్యపరిచే ప్రచారం ఆపి, పెంచిన విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 మార్చి, 2025.

 

విద్యుత్‌ ట్రూ డౌన్‌పై మభ్యపరిచే ప్రచారం ఆపి,

పెంచిన విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి

- సిపిఐ(యం) డిమాండ్‌

అనకాపల్లిలో ప్రజల జీవనానికి, పర్యావరణానికి హనికరమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 17 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అనకాపల్లిలో ప్రజల జీవనానికి, పర్యావరణానికి హనికరమైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రతిపాదనలు విరమించుకోవాలని కోరుతూ...

అయ్యా!

బాబు జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్‌ కాలువ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, త్రాగు నీరు ఇచ్చేందుకు, ఇప్పుడున్న ఆయకట్టు పరిస్థితికి అనుగుణంగా మార్పుచేసి ప్రాజెక్టు వ్యయం, రైతుల భూనష్టం తగ్గించేలా చూడాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 16 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

ప్రజలపై భారాలు వేసే ఒప్పందాలకు వ్యతిరేకంగా 28న విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా

(ఈరోజు (15 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

అదానీ - సెకీ ఒప్పందం కొనసాగింపు పై ముఖ్యమంత్రి ప్రకటన గర్హనీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 14 మార్చి, 2025.

అదానీ - సెకీ  ఒప్పందం కొనసాగింపు పై

ముఖ్యమంత్రి  ప్రకటన గర్హనీయం

లక్షా పదివేల కోట్ల రూపాయల విద్యుత్‌ భారం మోపే అవినీతికర సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మరోసారి డిమాండ్‌ చేస్తున్నది. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో దాన్ని రద్దు చేయబోమని,  కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

కాశీనాయన క్షేత్రానికి చెందిన వాటిని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడాన్ని ఖండిస్తూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మార్చి, 2025.

 

అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 11 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి...

అయ్యా!

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు.. విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 మార్చి, 2025.

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని  తప్పుదారి పట్టించొద్దు

విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

Pages

Subscribe to RSS - 2025