2025

బాబు జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్‌ కాలువ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సాగు, త్రాగు నీరు ఇచ్చేందుకు, ఇప్పుడున్న ఆయకట్టు పరిస్థితికి అనుగుణంగా మార్పుచేసి ప్రాజెక్టు వ్యయం, రైతుల భూనష్టం తగ్గించేలా చూడాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 16 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

ప్రజలపై భారాలు వేసే ఒప్పందాలకు వ్యతిరేకంగా 28న విద్యుత్‌ కార్యాలయాల ముందు ధర్నా

(ఈరోజు (15 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

అదానీ - సెకీ ఒప్పందం కొనసాగింపు పై ముఖ్యమంత్రి ప్రకటన గర్హనీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 14 మార్చి, 2025.

అదానీ - సెకీ  ఒప్పందం కొనసాగింపు పై

ముఖ్యమంత్రి  ప్రకటన గర్హనీయం

లక్షా పదివేల కోట్ల రూపాయల విద్యుత్‌ భారం మోపే అవినీతికర సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ మరోసారి డిమాండ్‌ చేస్తున్నది. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో దాన్ని రద్దు చేయబోమని,  కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

కాశీనాయన క్షేత్రానికి చెందిన వాటిని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడాన్ని ఖండిస్తూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మార్చి, 2025.

 

అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 11 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారం గురించి...

అయ్యా!

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు.. విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 మార్చి, 2025.

అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని  తప్పుదారి పట్టించొద్దు

విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)

రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 07 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : రాష్ట్రవ్యాపితంగా ఆందోళన చేస్తున్న వెటర్నరీ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...

అయ్యా!

సూపర్‌ సిక్స్‌ వాగ్దానాల అమలు, 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు, మహిళల అదృశ్యంపై విచారణ తదితర అంశాలపై 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ జరపాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 06 మార్చి, 2025.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం : క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

రిఫరెన్సు : మెమో నెం.2712164/సిపిఆర్‌ అండ్‌ ఆర్‌డి/ డి8/ 2024. తేది. 10.02.2025.

పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చిన నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 03 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం : పవర్‌ప్లాంట్‌ల కోసం భూములు ఇచ్చిన నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ దళితులు, గిరిజనులు, మత్స్యకారులు, స్థానికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ..

Pages

Subscribe to RSS - 2025