2025

రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 జనవరి, 2025.

 

రాష్ట్ర మహాసభల సందర్భంగా 5 పతాక యాత్రలు

సిపిఐ(యం) రాష్ట్ర 27వ మహాసభల సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై ఐదుచోట్ల నుండి పతాక యాత్రలు ప్రారంభమై జనవరి 31 రాత్రికి నెల్లూరుకు చేరుకుంటాయి. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో సీతారాం ఏచూరి నగర్‌లో జరుగుతాయి.

ప్రజలపై విద్యుత్‌ భారం మోపే ‘‘యాక్సిస్‌’’ కంపెనీ ప్రతిపాదనలను తిరస్కరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 జనవరి, 2025.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారంకోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 జనవరి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారంకోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ... 

అయ్యా!

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వద్దు ప్రభుత్వమే పౌర సేవల బాధ్యత తీసుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 జనవరి, 2025.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి రూ.500లు అదనంగా బోనస్‌ ప్రకటించాలి రాష్ట్రంలో వరి విత్తనాల పరిశోధనపై కేంద్రీకరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 జనవరి, 2025.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి రూ.500లు అదనంగా బోనస్‌ ప్రకటించాలి 

రాష్ట్రంలో వరి విత్తనాల పరిశోధనపై కేంద్రీకరించాలి

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వివిధ చోట్ల భోగి మంటల్లో కరెంటు బిల్లుల దగ్ధం

సిపిఐ(యం) నాయకులపై గృహ నిర్బంధాన్ని ఖండించండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జనవరి, 2025.

 

సిపిఐ(యం) నాయకులపై గృహ నిర్బంధాన్ని ఖండించండి

విద్యుత్‌ ఛార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, పంపిణీ సంస్థలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 జనవరి, 2025.

విద్యుత్‌ ఛార్జీల పెంపుదల లేదంటూనే
ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, పంపిణీ సంస్థలు  
విద్యుత్‌ నియంత్రణ మండలికి అభ్యంతరాలు తెలిపిన సిపిఐ(యం) ఆంధ్ర ప్రదేశ్‌
కమిటీ

బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి. - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జనవరి, 2025.

 

బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి

సిపిఎం డిమాండ్‌

రెండు సినిమాలు కొత్తగా విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమాల టిక్కెట్ల ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జనవరి, 2025.

 

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎప్పుడో నిర్ణయించిన పాత అమౌంట్‌ను కొన్ని ప్రాంతాలలో నిర్వాసితుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బ్యాంకులో డబ్బులు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Pages

Subscribe to RSS - 2025