2025

సిపిఐ(యం) నాయకులపై గృహ నిర్బంధాన్ని ఖండించండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జనవరి, 2025.

 

సిపిఐ(యం) నాయకులపై గృహ నిర్బంధాన్ని ఖండించండి

విద్యుత్‌ ఛార్జీల పెంపుదల లేదంటూనే ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, పంపిణీ సంస్థలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 జనవరి, 2025.

విద్యుత్‌ ఛార్జీల పెంపుదల లేదంటూనే
ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వం, పంపిణీ సంస్థలు  
విద్యుత్‌ నియంత్రణ మండలికి అభ్యంతరాలు తెలిపిన సిపిఐ(యం) ఆంధ్ర ప్రదేశ్‌
కమిటీ

బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి. - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జనవరి, 2025.

 

బెనిఫిట్‌ షో లపై జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలి

సిపిఎం డిమాండ్‌

రెండు సినిమాలు కొత్తగా విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమాల టిక్కెట్ల ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జనవరి, 2025.

 

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఎప్పుడో నిర్ణయించిన పాత అమౌంట్‌ను కొన్ని ప్రాంతాలలో నిర్వాసితుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బ్యాంకులో డబ్బులు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దేవాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు సంఘ్ కుట్రలపై సిపిఎం హెచ్చరిక

(ఈరోజు (03 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
దేవాలయాలను
రాజకీయ కేంద్రాలుగా మార్చవద్దు
సంఘ్  కుట్రలపై సిపిఎం హెచ్చరిక
సామాజిక న్యాయాన్ని దెబ్బతీసేందుకే పరివారం ప్రయత్నం

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

(ఈరోజు (02 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను 

మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై

సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

చంద్రబాబు చెప్పే విజన్‌ కనికట్టు లాంటిది 

ప్రజాచైతన్యంపై రాజకీయ సైద్ధాంతిక దాడి

విజన్‌ 2020 సమీక్ష ఏదీ? ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి

సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు

16వేల ఉద్యోగాలు ఇవ్వలేనివారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా 

 

అవార్డు గ్రహీతలకు అభినందలు..

ఫర్ స్క్రోలింగ్:
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజి, వరంగల్‌ జిల్లాకు చెందిన పారా అథ్లెట్‌ జీవాంజి దీప్తి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అభినందలు తెలిపారు. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డు రావడం సముచితం. క్రీడా రంగంలో జాతీయ అవార్డులు సాధించిన చెస్ ఛాంపియన్ గూకేష్ తో సహా అందరికీ అభినందనలు.
జె.జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

 

Pages

Subscribe to RSS - 2025