చిత్తూరు జిల్లాలో కరువు తీవ్రమై ప్రజల జివీతం చిన్న భిన్నమయి అల్లాడుతూ, త్రాగడానికి మంచి నీరు లేక, పశువులను అమ్ముకుని ఉపాధి కోసం పల్లెలాలను వదలి పట్టణలకు వలసలు వెళుతున్నారు . వేలాది ఎకరాల మామిడి చెట్లు నిలువునా యన్దిపోతున్నాయి. ప్రభుత్వం నిమ్మకునిరేతినట్లు వ్యహరిస్తున్నది. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్ట్లని సి పి యం, సి పి ఐ పార్టీ నాయకులూ సమావేశం లో ప్రభువాన్ని డిమాండ్ చేసారు .