ఈరోజు (20 మే, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
డబల్ ఇంజన్ సర్కారులో డబల్ బాదుడు
పెట్రో ఛార్జీల్లో సగం పన్నులే
కార్పొరేట్లకు కార్మికులను తయారు చేసేందుకే జనాభా పాలసీ
మత్స్యకారుల విషయంలో సిఎం ప్రకటనలు మోసపూరితం
రవాణారంగ ఆందోళనలకు సిపిఎం మద్దతు
ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు