May

వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 మే, 2026.

 

వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

 

సరైన సన్నాహాలు లేకుండా న్యాయ వ్యవస్థలో డిజిటల్ విధానం వద్దు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 మే, 2026.

సరైన సన్నాహాలు లేకుండా

న్యాయ వ్యవస్థలో డిజిటల్ విధానం వద్దు

పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 మే, 2026.

 

పినరయి విజయన్‌పై ఇడి దాడులకు వ్యతిరేకంగా 

నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

ప్రొ॥ కె.నాగేశ్వర్‌పై బెదిరింపులు ఆపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మే, 2026.

 

ప్రొ॥ కె.నాగేశ్వర్‌పై బెదిరింపులు ఆపాలి

చమురు ధరలు పెంపుకు వ్యతిరేకంగా నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మే, 2026.

చమురు ధరలు పెంపుకు వ్యతిరేకంగా

నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (యంపీలు, ఎమ్మెల్యేలు) నిలదీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిస్తున్నది. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డా॥ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 మే, 2026.

 

ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడు డా॥ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నది. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 మే, 2026.

 

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించాలి

మోడీ ప్రభుత్వం పది రోజుల్లో మూడవసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచింది. పెట్రోల్‌పై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచడంతో గత పది రోజుల్లో లీటర్ పెట్రోల్  రూ 4.77 పెట్రోల్, డీజిల్ రూ. 4.81 పైసలు పెంచింది. పెంచిన ధరలను  ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

కాజబ్లాక్‌ను వేదాంత కంపెనీకి ఇవ్వకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 21 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: కాజబ్లాక్‌ను వేదాంత కంపెనీకి ఇవ్వకుండా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించాలని కోరుతూ...

అయ్యా!

ఉద్దరాజు బాపిరాజు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 మే, 2026.
ఉద్దరాజు బాపిరాజు మృతికి సంతాపం

డబల్ ఇంజన్ సర్కారులో డబల్ బాదుడు పెట్రో ఛార్జీల్లో సగం పన్నులే..

ఈరోజు (20 మే, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

డబల్ ఇంజన్ సర్కారులో డబల్ బాదుడు 

పెట్రో ఛార్జీల్లో సగం పన్నులే 

కార్పొరేట్లకు కార్మికులను తయారు చేసేందుకే జనాభా పాలసీ 

మత్స్యకారుల విషయంలో సిఎం ప్రకటనలు మోసపూరితం

రవాణారంగ ఆందోళనలకు సిపిఎం మద్దతు

ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

 

Pages

Subscribe to RSS - May