(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 08 మే, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్ నందు వందల కోట్ల అవినీతిని అరికట్టటం - ఎపిఎండిసి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...
అయ్యా!