May

ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలను ఆపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 మే, 2026.

ఉండి నియోజకవర్గంలో  పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలను ఆపాలి
-సిపిఐ(యం) డిమాండ్

యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు వేస్తే ప్రజల ప్రతిఘటన తప్పదు.

నిన్న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో దేశ ప్రజలకు సూచించిన 10 అంశాలపైౖ సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తనను కలిసిన మీడియాతో మాట్లాడిన విషయాలను ప్రచురణార్ధం పంపుతున్నాం. 

` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి.

యుద్ధం పేరుతో ప్రజలపై భారాలు వేస్తే ప్రజల ప్రతిఘటన తప్పదు

` హెచ్చరించిన శ్రీనివాసరావు

 

కడపలో మత సామరస్యాన్ని కాపాడాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 10 మే, 2026.

కడపలో మత సామరస్యాన్ని కాపాడాలి

ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఉద్రిక్తతలు సృష్టించడానికి మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నాలను  అదుపు చేసి మతసామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్ నందు వందల కోట్ల అవినీతిని అరికట్టటం - ఎపిఎండిసి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 08 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: తిరుపతి జిల్లా మంగంపేట బెరైటీస్ మైనింగ్ నందు వందల కోట్ల అవినీతిని అరికట్టటం - ఎపిఎండిసి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ...

అయ్యా!

పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 మే, 2026.

పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి 

రూ.10 లక్షలు ప్రకటించాలి.

వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో గందరగోళం

కల్తీ లడ్డు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను వెంటనే బహిరంగ పరచాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ 
ప్రచురార్థం
03 మే 2026

కల్తీ లడ్డు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను వెంటనే బహిరంగపరచాలని సిపిఐ ఎం ఆంధ్ర ప్రదేశ్ కమిటీ డిమాండ్ చేస్తున్నది.

ఆకివీడు పెదపేట దళితులపై నిర్బంధాన్ని ఆపండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 మే, 2026.

 

ఆకివీడు పెదపేట దళితులపై నిర్బంధాన్ని ఆపండి

`సిపిఐ(యం) డిమాండ్

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని గొంతేనమ్మ గుడిని అక్రమంగా కూల్చడమే కాకుండా 3వ తేదీ శంఖుస్థాపన పేరుతో ఆ దళితవాడపై తీవ్ర నిర్భంధం విధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. మొత్తం ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నది.

వాణిజ్య సిలిండర్ ధర పెంపుదలను ఉపసంహరించుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 మే, 2026.

Pages

Subscribe to RSS - May