May

ప్రజారాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్య

ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

ప్రజారాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం సుందరయ్య 

వర్థంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు 

 

ఆకివీడు పెదపేట దళితవాడపై నిర్బంధం తొలగించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

 తేది : 19 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : పెదపేట దళితవాడపై నిర్బంధం తొలగించాలని కోరుతూ...

అయ్యా!

విశాఖ జిల్లా పంచగ్రామాల భూసమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

 తేది : 19 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : విశాఖ జిల్లా పంచగ్రామాల భూసమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ...

అయ్యా!

వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 16 మే, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ...

అయ్యా!

ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కార్మికులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 మే, 2026.

 

ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కార్మికులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి

బస్సు ప్రమాదాల నివారణకు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఆర్టీసి యాజమాన్యంలోనే నడపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 మే, 2026.

బస్సు ప్రమాదాల నివారణకు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఆర్టీసి యాజమాన్యంలోనే నడపాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్)పై రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని - అంత వరకు ఎసఐఆర్ కార్యక్రమం నిలుపుదల చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం : ఈ రోజు ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాసిన లేఖను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 మే, 2026.

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,
ఆంధ్రప్రదేశ్.

పెట్రో ధరల పెంపును ఉపసంహరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 మే, 2026.
పెట్రో ధరల పెంపును ఉపసంహరించాలి
పెట్రోల్, డీజిల్‌పై రూ.3లు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. పెంచిన ధరలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నది.

ప్రజా రవాణాను బలోపేతం చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 మే, 2026.
ప్రజా రవాణాను బలోపేతం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనం పొదుపు చేయాలని చెబుతున్న నేపథ్యంలో, ప్రజల దైనందిన అవసరాలు తీరే విధంగా ప్రజా రవాణాను బలోపేతం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.

నీట్ పేపర్ లీకేజి పట్ల సిపిఐ(యం) ఖండన

 

 

 

 

 

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 మే, 2026.

నీట్ పేపర్ లీకేజి పట్ల సిపిఐ(యం) ఖండన

Pages

Subscribe to RSS - May