May

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇండియా వేదిక అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్నా సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

ప్రధాని మోడీ పర్యటనలో నిర్భందం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 మే, 2024.

 

ప్రధాని మోడీ పర్యటనలో నిర్భందం 

 

ప్రధాని మోడీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ప్రజలపై ఆంక్షలతో నానా అవస్థలు పడుతున్నారు. రోజంతా విజయవాడ దిగ్భంధంలో ఉంది. ఏపి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య తదితరులను నిర్భందించడం అక్రమం. ప్రతిపక్ష నాయకుల్నే కాదు, స్వపక్ష నాయకుల్ని కూడా అక్రమంగా నిర్భంధించడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. 

ఆంధ్ర ప్రదేశ్‌లో సిపిఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 మే, 2024.

 

రేపటి నుండి 3 రోజులు - ఆంధ్ర ప్రదేశ్‌లో 

సిపిఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటన 

 

కేంద్రంలోని మతోన్మాద బిజెపి, దానికి అంటకాగే పార్టీలను వైసిపి, టిడిపి, జనసేన పార్టీలను ఓడిరచాలనీ, లౌకికవాదాన్ని బలపర్చే ఇండియా బ్లాక్‌ కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరుతూ సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి రాష్ట్రంలో మూడురోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

 

పర్యటన వివరాలు:

 

పోస్టల్‌ బ్యాలెట్‌ లో గందరగోళాన్ని తొలగించడంపై

ప్రచురణార్థం : 2024 మే 05 న ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గార్కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  రాసిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసుకార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

తేది : 05 మే, 2024.

చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ గారికి,

ఆంధ్రప్రదేశ్‌,

రాష్ట్ర సచివాలయం, వెలగపూడి.

 

విషయం: పోస్టల్‌ బ్యాలెట్‌ లో గందరగోళాన్ని తొలగించడంపై

అయ్యా!

రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి - సిపిఐ(ఎం) డిమాండ్‌

Pages

Subscribe to RSS - May