February

ఆశా వర్కర్లు ఛలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఫిబ్రవరి, 2024. 

 

కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సహాయపడే ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఫిబ్రవరి, 2024.

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి  హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము. -జె. జయరాం, ఆఫీసు కార్యదర్శి)

తీర్మానం

భూ యాజమాన్య హక్కుల చట్టం 

(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)27/2023)

రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రసంగం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఫిబ్రవరి, 2024.

రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రసంగం

టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఫిబ్రవరి, 2024.

 

వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ప్రయివేటీకరణను, వాహనదారులపై భారాలను వ్యతిరేకించండి.. ఫిబ్రవరి 16 రైతు సంఘాలు, కార్మిక సంఘాల దేశావ్యాపిత నిరసనోద్యమానికి సీపీఐఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : 

విజయవాడ,

తేది : 06 ఫిబ్రవరి, 2024.

 

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు నిన్న, ఈరోజు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి  హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

తీర్మానం -1

వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ప్రయివేటీకరణను, 

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 ఫిబ్రవరి, 2024.

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు, రేపు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి  హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము. 

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

తీర్మానం

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై 

మెగా డిఎస్సీ నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 ఫిబ్రవరి, 2024.

 

విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్‌ ఎస్‌. రమణయ్య దారుణ హత్యకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 ఫిబ్రవరి, 2024. 

 

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఐ(యం)పై ఆంక్షలా?

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఫిబ్రవరి, 2024. 

 

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఐ(యం)పై ఆంక్షలా?

ఏలూరులో జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండన

Pages

Subscribe to RSS - February