(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 ఫిబ్రవరి, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: రాజమహేంద్రవరంలో పాలు కల్తీ మరణాలు మరియు శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి - తక్షణం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..
అయ్యా!