(ఈరోజు (09 ఫిబ్రవరి) సిపిఐ(యం), సిపిఐ ఉమ్మడి ప్రెస్కాన్ఫరెన్సు జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి,
దానితో పొత్తు కలిసే టిడిపి జనసేన కూటమిని,
నిరంకుశ వైసీపీని ఓడించాలని సిపిఎం, సిపిఐ పిలుపు
వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని విజ్ఞప్తి
20న విజయవాడలో రాష్ట్ర సదస్సు