ఈరోజు (9 మార్చి) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష విజయవాడ (ధర్నాచౌక్)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఆదివాసీల హక్కులు హరిస్తున్న
ప్రభుత్వాలకు ఉరే సరైన శిక్ష
ఆదివాసీ జనరక్షణ దీక్ష ప్రారంభంలో వి.శ్రీనివాసరావు
షెడ్యూలు ప్రాంతాల నుండి వారిని తరమేసే కుట్ర
దీర్ఘాలు తీసే సిఎం దీర్ఘకాల సమస్యలు పరిష్కరించడం లేదు
పోలవరం అతిపెద్ద కుంభకోణం
దీక్షకు పలు ప్రజా సంఘాల మద్దతు