March

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో ఉద్రిక్తతలు నివారించి, సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 28 మార్చి, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో ఉద్రిక్తతలు నివారించి, సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ...

అయ్యా!

బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) తీవ్ర దిగ్బ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2026.

బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) తీవ్ర దిగ్బ్రాంతి

రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2026.

రాజధానిపై సమగ్ర విధానం రూపొందించాలి

బస్సు ప్రమాదంపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి 

జగిత్యాల నుండి కనిగిరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది సజీవ దహనం కావడం పట్ల సీపీఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని మార్కాపురం జిల్లా కమిటీకి సూచించారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు వైద్య సహాయం అందించి ఆదుకోవాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. 

ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 మార్చి, 2026.

ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ప్రపంచానికి ప్రమాదంగా సామ్రాజ్యవాదం

ఈ రోజు (23 మార్చి 2026) సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం విజయవాడలో భగతత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ ల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమ వివరాలను ప్రచురుణార్ధం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ప్రపంచానికి ప్రమాదంగా సామ్రాజ్యవాదం

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి

భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌కు నివాళి

 

పారిశ్రామిక భూ వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 మార్చి, 2026.

 

పారిశ్రామిక భూ వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి

సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్

 

జర్నలిస్టు పూర్ణచంద్ర రావు మృతికి సిపిఐ(యం) సంతాపం

ప్రచురణార్థం/ ప్రసారార్థం/ ఫర్ స్క్రోలింగ్ :
జర్నలిస్టు పూర్ణచంద్ర రావు మృతికి సిపిఐ(యం) సంతాపం 
 ఏబీఎన్ పూర్ణ గా పరిచయం అయిన సీనియర్ జర్నలిస్ట్ కేశంనేని పూర్ణచందర్రావు హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. 
అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై చర్చించే సమయంలో తమ కార్యాలయానికి వచ్చేవారని, అనేక అంశాలను అడిగి తెలుసుకునేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా అర్శెల్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ తగదు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 మార్చి, 2026.

 

నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా

అర్శెల్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ తగదు

- సిపిఐ(యం)

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 23న భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు చేయడం సరికాదు. దీనిని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

Pages

Subscribe to RSS - March